Election Commission | ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు (General Election) జరగాల్సి ఉంది . అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
కొత్త ఓటర్ల నమోదుతోపాటు పేర్లు, అడ్రస్ల మార్పులు, చేర్పునకు సంబంధించి మార్చి నుంచి జూలై 15 వరకు ఎన్నికల సంఘం అవకాశమివ్వగా, కొత్త ఓటర్లుగా 23,852 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,781 దరఖాస్తులకు జిల్లా ఎన్ని�
ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అ�
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంక టేశ్వరరావుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే వరకు నెల రోజులపాటు దానిని నిలిపివేయాలంటూ వనమా దాఖలు చేసిన
Voter List | ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఓటర్ల జాబితా సవరణను తేదీలను ప్రకటించింది. ముసాయిదా జాబితాను ఆగస్టు 21న ప్రకటించనుంది.
Election Commssion | రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాల ఎన్నికల, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల నియామకాన్ని చేపట్టింది.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మే నెల నుంచి ఓటర్ల జాబితా సవరణ మొదలవగా ఈవీఎంల తనిఖీలు ఒక దఫా పూర్తయ్యాయి. తాజాగా నియోజకవర్గాల వార�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే
అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారిక యంత్రాంగంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..
ఎలక్షన్ కమిషన్కి పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఉన్నదని, పార్టీల పేర్లను మార్చే అధికారం లేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
Election Commission | మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) ని చీల్చి, తన వర్గంతో కలిసి రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో చేరిన అజిత్పవార్.. ఇప్పుడు పార్టీ, పార్టీ గుర్తు తనదేనని క్లెయి�
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.
Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నది.
Rajya Sabha Elections | జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్ను మ�