సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకు�
న్నికల సమయంలో కొందరు నేతలు అసభ్యకరమైన భాషలో దూషణలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిని అదుపు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి సూచించింది. కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొల�
ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట�
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది.
‘ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదవుదాం.. ఓటరు లిస్టు చెక్ చేసుకోండి.. మీ ఓటును సంరక్షించుకోండి.. మీ ఓటు మాయమైతే భవిత గల్లంతే.. మీ ఓటే మీ భవిష్యత్.. ఓటు ఒక వజ్రాయుధం.. నమోదు చేసుకొని చూడు తెలుస్తుంది నీ బలం..’
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అ న్ని విభాగాలకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను నియమించింది.
ప్రభుత్వ కాలపరిమితి ఐదేండ్లు ముగియడానికి ఆరు నెలల ముందుగానే సాధారణ ఎన్నికలను ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఉన్నదని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ర్�
ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు �
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అదేవిధంగా ప్రజాస్వామ్య విలువలు పాటించడంలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాలు ఆదర్శవంతమ
Hyderabad | ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది.
MP Arvind | ఎవ్వరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానే అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిజామాబాద్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్త�