రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారా ఓటు ఎలా వేయాలి అనే విషయంపై అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చే
అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారిక యంత్రాంగంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఈవీఎంలతోపాటు ఏర్పాటుచేసే వీవీప్యాట్లలో కొత్త ఫీచర్ను ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నది. వీవీప్యాట్లో నమోదయ్యే పార్టీ గుర్తు, పేరు, అభ్యర్థి పేరు, వరుస సంఖ్య..
ఎలక్షన్ కమిషన్కి పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఉన్నదని, పార్టీల పేర్లను మార్చే అధికారం లేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
Election Commission | మహారాష్ట్రలో శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) ని చీల్చి, తన వర్గంతో కలిసి రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారులో చేరిన అజిత్పవార్.. ఇప్పుడు పార్టీ, పార్టీ గుర్తు తనదేనని క్లెయి�
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఇకపై ఇందులోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది.
Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నది.
Rajya Sabha Elections | జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్ను మ�
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు, బోగస్ ఏరివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.
అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికార బృందం విజ్ఞప్తి చేసింది. ఈసీఐ ఆదేశాల మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.
ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల్లో తాజా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆయా రాష్ర్టాల ఎన్నికల అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోర�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్షాప్ను రాష్ట్రస�
Election Commission | ఈ ఏడాది డిసెంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత ఎన్నికల గుర్తులను విడుదల చేసింది.