అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించాలని, 18 ఏండ్లు నిండిన యువతీయువకులను ఓటరుగా నమోదు చేయాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ శరత్కుమార్ ఆదేశించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం సెప్టెంబర్ 19 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
Redco-Y Satish Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Voter list | ఓటర్ల జాబితాలో పేరు లేనివారితోపాటు ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏండ్లు నిండే వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం మరోసారి అవకాశం కల్పించింది. ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ చిరునామాను మ�
Vote | హైదరాబాద్ : ఓటరు జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే మీ పేరు నమోదు చేయించుకోండి. దీనికోసం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటు హక్కులేని వాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్న�
2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ రూ.209 కోట్లు ఖర్చు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎన్నికల కమిషన్కు ఖర్చుల వివరాలను సమర్పించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, ప్రచారం తదితరాలకు రూ.209.97 కోట్లు ఖర�
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర జాయింట్ ఎన్నికల ప్రధాన అధికారి సర్ఫరాజ్ అహ్మద
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై పాక్ ఎన్నికల సంఘం ఐదేండ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీపీ మంగళవారం నోటిఫికేషన్ జారీచేసిందని స్థానిక మీడియా పేర్కొన్నది.
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ
ఉమ్మడి ఓటర్ల జాబితా రూపొందించడంలో తొందర వద్దని ఎన్నికల సంఘానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది. ఈ విషయంలో రాజ్యాంగబద్ధ నిబంధనలు, రాష్ర్టాల అధికారాలను పరిగణనలోకి తీసుకోవాలని, సమాఖ్య వ్యవస్థ సూత్రాలను కచ్
ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్ల�