ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకుడు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేశ్ దత్ ఎక్కా సూచ�
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకొన్నారు.
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది... దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్క�
Gujarat Assembly Polls | గుజరాత్లో రెండో దశ (చివరి దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివార�
కేంద్ర ఎన్నికల కమిషన్కూ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింద�
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని