ఐదు రాష్ర్టాల శాసనసభలకు నవంబరులో జరిగే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల శాసనసభలకు నవంబరులో జరిగే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మంగళవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
నవంబర్ 7 నుంచి 30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారాలపై నిషేధం విధించింది.