కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ గ్రేటర్ పరిధిలో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. కీలకమైన డిజిటైజేషన్ నత్తనడకన సాగుతున్నది. బీఎల్ఓలు ఇళ్�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ నగరలో మరింత వెనుకబడిపోతున్నది. గడువు సమీస్తున్నా ఇప్పటి వరకు బీఎల్వోల వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు 60 శాతం కూడా చేరలేదు. అన్ని జిల్లాల్లో బీఎల్వోలు ఇంటింటికీ
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ గ్రేటర్ పరిధిలో తీవ్ర అసంతృప్తిని మిగిలిస్తోంది. కీలకమైన డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. బీఎల్వోలు ఇ�
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో రాజధాని హైదరాబాద్ జిల్లా ఘోరంగా వెనుకబడింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ‘సర్ ’ ఫారాలను పంపి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని, అనర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యే సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లకు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ(సర్) ప్రక్రియలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఘోరంగా వెనుకబడింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ‘సర్' �
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న సర్ పక్రియలో అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి జీవన్రెడ్డి సూచించారు. శనివారం స్థానిక రాజశ్రీ గార్డెన్లో స్
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ ఓటర్లకు సవాల్గా మారింది. ప్రధానంగా 2002 ఓటరు జాబితా తప్పనిసరి కావడంతో గ్రామీణ ఓటర్లకే కాక�
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత పోరు మరింత ముదిరింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)తో ఓటర్ల జాబితాలో ఉండే తప్పిదాలు ఈసారి సక్కబడతాయా అనే సందేహం ఓటర్లలో నెలకొంది. ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితాలో పేరు, ఫొ
అర్హులైన ప్రతి ఒకరికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ముమ్మర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే నేటి (జూన్ 25) నుంచి క్యూర్ పరిధి (జీహెచ్ఎంసీ, ఎ
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్ప�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�
ఓటర్లు తమ నమోదు ఫారాలను అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్లైన్లో సమర్పించేలా విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్కుమార్, ఉప కార్యదర్శి సంజయ్కుమార్ అధికారుల�