దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నది. ‘సర్' కోసం రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులు (స
గత ఎన్నికల నాటి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం విమర్శలు గుప్పించింది. ఆ ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు తెలిపే గడువు ఏన
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో �
జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 17వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని రిటర్నింగ్ అధికా�
CEC : బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో విదేశీయులను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం భారీగా ఓటర్లను తొలగించిం�
ఓటరు జాబితాలో అర్హులైన భారతీయ పౌరులు మాత్రమే పేరు నమోదు చేసుకునేలా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమగ్రంగా సమీక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఓటర్ కార్డులను ఓటర్లకు అందజేయటంలో జరుగుతున్న జాప్యాన్ని సగానికి తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది. 15 రోజుల్లోగా ఓటర్ కార్డు డెలివరీ అయ్యే విధంగా ‘ప్రామాణిక ఆపరేటింగ్�
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని 100 మీటర్లకు తగ్గించింది.
దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం�
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ‘సక్రమంగా పని చేయలేని’, ‘విఫల’ వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈసీ మీద అత్యధికులకు నమ్మకం లేదన్నారు. అది తన రాజ్యాంగపరమైన బాధ్యతలకు అన�
డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో పదవీ కాలం ముగియనున్న ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.