ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్ప�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�
ఓటర్లు తమ నమోదు ఫారాలను అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్లైన్లో సమర్పించేలా విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాశ్కుమార్, ఉప కార్యదర్శి సంజయ్కుమార్ అధికారుల�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్ట�
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి జిల్లాలో ముహూర్తం ఖరారు చేసింది. ఆ మేరకు ఈనెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఓటర్ల మ్యాపింగ్లో 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్
కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీతో పాటు దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు డైలీ జాగరణ్ న్యూస్ వెబ్సైట్ నివేది�
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోనూ త్వరలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. అయితే కొన్ని �
దేశంలో నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ ప్రకటించిం�
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓటర�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వారం రోజుల పాటు పొడిగించారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఓటర్ల సౌలభ్యం కోసం వచ్చే నెల 11వ తేదీ వరకు �
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లం�
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రతిపాదనను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ సోమవారం స�
కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టడం ‘పౌరుల హక్కులపై దాడి’ అని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మ
రెండో దశలో దేశంలోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్)ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ సో�