దేశంలో జరిగే ఎన్నికలు బ్యాలెట్ విధానంతో నిర్వహిస్తేనే పారదర్శకంగా ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. దలీప్ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం�
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ‘సక్రమంగా పని చేయలేని’, ‘విఫల’ వ్యవస్థ అని రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఈసీ మీద అత్యధికులకు నమ్మకం లేదన్నారు. అది తన రాజ్యాంగపరమైన బాధ్యతలకు అన�
డూప్లికేట్ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ల సమస్య దశాబ్దాల నుంచి ఉందని, ఈ సమస్యను రానున్న మూడు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) శుక్రవారం ప్రకటించింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నామినేషన్ల విత్డ్రాకు 13 వరకు అవక�
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29తో పదవీ కాలం ముగియనున్న ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది.
రాష్ట్ర శాసనమండలిలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వీటిలో రెండు ఉపాధ్యాయ స్థానాలు కాగా, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానం ఉన్నాయి. వీటి ఎన్నికకు సంబం�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,318 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 30,49,540 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 14,90,056 మంది కాగా, మహిళలు 15,51,289, ట్రాన్స్జెండర్లు 504, సర్వీస్ ఓటర్లు 2,141 మంది. ప్రత్యేక ఓటరు నమోదు అనంతరం తుది జాబితాను �
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ECI Shock | కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రానున్న ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్)లకు ఓటు హక్కు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని ఆరోపించింది.