వరంగల్, మానుకోట లోక్సభ స్థానాల పోలింగ్ తుది వివరాలను ఈసీ మంగళవారం వెల్లడించగా 2019 కంటే ఎక్కువ శాతం నమోదైంది. వారాంతం కలిసిరావడం, అంతకుముందు రోజు జోరువాన కురిసి వాతావరణం చల్లబడడం కూడా ఓటింగ్ శాతం పెరిగ�
సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాల్గో విడుత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకున్నది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది.
కలెక్టర్ ఛాంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ సమక్షంలో శనివారం రెండో విడుత ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న రాజ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధిక�
ఇప్పటికే తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి దడపుట్టిస్తున్నయి. వచ్చేది అసలే మే నెల!. ఎండలు ఎట్లుంటయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�
ఈనెల 25 నుంచి మే 8వ తేదీ వరకు హనుమకొండ జిల్లా పరిధిలో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చ ర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారి రాహుల్రాజ్కు గురువ