వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డికి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధిక�
ఇప్పటికే తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి దడపుట్టిస్తున్నయి. వచ్చేది అసలే మే నెల!. ఎండలు ఎట్లుంటయో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతున్నది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�
ఈనెల 25 నుంచి మే 8వ తేదీ వరకు హనుమకొండ జిల్లా పరిధిలో ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
17వ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా ని ర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక చ ర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెదక్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అధికారి రాహుల్రాజ్కు గురువ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను స�
ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎంపై దాడి జరగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న లోక్సభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదైన నియోజకవర్గాలను ఈసీ గుర్తించగా.. అందులో చేవెళ్ల పా�
Rahul Gandhi-BRS | ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాల్లేకుండా బీఆర్ఎస్ పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరో�
యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనతతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తకువగా నమోదైందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ చెప్పారు.