లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను స�
ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏకంగా సీఎంపై దాడి జరగటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న లోక్సభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదైన నియోజకవర్గాలను ఈసీ గుర్తించగా.. అందులో చేవెళ్ల పా�
Rahul Gandhi-BRS | ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాల్లేకుండా బీఆర్ఎస్ పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేసి, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆ�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ఆదివారం తమ పార్టీ రెండు రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోనేందుకు ఈసీకి చెందిన సువిధ పోర్టల్లో అనుమతి కోరగా.. అందుకు అధికారులు దుర్భాషలాడుతూ తిరస్కరించారని ఆప్ ఆరో�
యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనతతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తకువగా నమోదైందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ చెప్పారు.
Special observers | సార్వత్రిక ఎన్నికల దృష్ట్రా కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కు మరో ముగ్గురు ఎన్నికల ప్రత్యేక అబ్జర్వర్లను (Special observers) నియమించింది .
ఏడు దశల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ర్టాలు/యూటీల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు
Election Notification | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.