Lok sabha Elections | జనవరి 24వ తేదీతో అయోధ్యరామాలయం ప్రారంభిస్తున్నారు. రామాలయం ప్రారంభించిన తర్వాత పార్లమెంటులో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టినున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల
Election Code | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో గత అక్టోబర్ తొమ్మిదో తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, గత ఐదేం
కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం వారి మెడకే చుట్టుకొన్నది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ తన ఇంట్లో నగదు డంప్ చేశారని ఈసీకి తప్పుడు ఫిర్యాదు చేసి బొక్కొబొర్లాపడ్డారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధాని మోదీని ఉద్దేశించి ‘పనౌటి’, ‘పిక్ పాకెట్’ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై ఫిర్య�
Vote Verification | ఈవీఎంపై వేసిన ఓటు తాము ఎంచుకున్న పార్టీకే పడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ వెరిఫెబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) ఏర్ప
ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహర్ రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న వై సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది.
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు నామినేషన్ను తిరస్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు.
Priyanka Gandhi- Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై ధృవీకరించని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చే
సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉం�
వరంగల్తూర్పు నియోజకవర్గం పరిధిలో పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. కొత్తగా మరో పదిహేను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు నిర్ణయించారు. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 230కి చేరను�