రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి రాజీవ్ కుమార్ అన్నారు.
త్వరలో జరగబోయే సార్వత్రిక, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం అధికారుల బదిలీల విషయంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
లోక్సభ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ప్రకటించింది. మొత్తం ఓటర్లు, మహిళలు, పురుషుల, థర్డ్జెండర్, సర్వీసు ఓటర్ల వివరా�
NCP-Ajit Pawar | దేశ రాజకీయాల్లో తల పండిన నేత శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్దే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని మంగళవారం తీర్పు చెప్పింది.
Vladimir Putin: వ్లాదిమిర్ పుతిన్ అయిదోసారి దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీని కోసం ఆయన అఫిడవిట్ను దాఖలు చేశారు. సీఈసీలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. పుతిన్ గత ఆరేళ్లలో పది లక్షల డాలర్�
మళ్లీ ఎన్నికల బదిలీల పర్వం మొదలు కాబోతున్నది. ఇటీవల శానసభ ఎన్నికల సమయంలో భారీగా ట్రాన్స్ఫర్లు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు లోకసభ ఎన్నికల నేపథ్యంలో కసరత్తు ప్రారంభమైంది.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లలో అయోమయం నెలకొన్నది. ఉప ఎన్నిక కోసం ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,28,29,498 ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 1,64,01,046 మంది పురుష ఓటర్లు, 1,64,25,784 మంది మహిళా ఓటర్లు ఉండగా థర్డ్ జెండర్లు 2,668 మంది ఉన్నార�
MLC Elections | తెలంగాణలోని రెండు ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి శాసన�
ఖమ్మం-వరంగల్-నల్లగొండ నియోజకవర్గ పట్టభ్రదుల స్థానానికి జూన్ 8వ తేదీలోపు ఉప ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం లేఖ రాశారు.