ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది. అ�
వందశాతం ఓటింగ్ లక్ష్యంతో పనిచేయాలని మెదక్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లిలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా�
కామారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా సింధూశర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆమెను ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆమె సాయంత్రం విధుల్లో చేరారు.
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్తో అన�
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఎక్కడి నుంచైనా నిర్ణీత నమూనాలో SUVIDHA.ECI.GOV.IN ద్వారా నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్న
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�
గ్రూప్-2 పరీక్ష మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రూప్- 2 పరీక్షలను వచ్చే ఏడాది జనవర�
కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల నగరా మోగడంతో గ్రేటర్ బీఆర్ఎస్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. ఎన్నికల రణరంగానికి ముందస్తుగానే సిద్ధమైన పార్టీ శ్రేణులు గడిచిన రెండు నెలలు�
ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్లో రాజకీయ వేడిమి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని
రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�