Central Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్(Vikas Raj)...
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పలు రాష్ర్టాల్లో నగదు, మద్యంతోపాటు డ్రగ్స్ను కూడా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో డ్ర�
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారిక యంత్రాంగంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు గురువారం బిజీబిజీగా గడిపారు. పలు విభాగాల అధిపతులతో వరుస సమీక్షలు నిర్వహించారు.
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్షాప్ను రాష్ట్రస�
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(�
ఆప్ జాతీయ పార్టీ హోదా అంశాన్ని ఏప్రిల్ 13లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. హోదా ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆప్ బుధవారం కర్ణాట�
తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిన కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు అనుమతిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం