Central Election Commission | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 3 రాష్ర్టానికి రానున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్�
రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఎవరికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2011లో ఎన్నికల సంఘం తొలగించిన రోడ్డురోలర్ గుర్తును తిరిగి చ�
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది.
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రానున్న ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించనున్నదని, మెదక్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల సన్నద్ధత వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్, జిల్ల
సాధారణ ఎన్నికల వేళ ప్రజలకు, ఓటర్లకు అవసరమైన సమాచారం, ఫిర్యాదులు చేయడానికి, సందేహాలను తీర్చుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకు https:// ceotelangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే కింది భాగ
Central Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఏర్పాట్లను సమీక్షించనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్(Vikas Raj)...
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పలు రాష్ర్టాల్లో నగదు, మద్యంతోపాటు డ్రగ్స్ను కూడా పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో డ్ర�
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన
అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అధికారిక యంత్రాంగంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా