హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటువేసింది. డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీచేసింది.
సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది.