బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
హనుమకొండ, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అభాసుపాలవుతున్నది. నిబంధనల అమలుపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. బదిలీల
ఆమె పేరు షర్మిలా.. హోదా డిప్యూటీ కలెక్టర్.. కానీ ఆమె తీరు మాత్రం వదల బొమ్మాళీ అంటూ.. సీటు ను పట్టుకుని వేలాడుతూ నే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. బదిలీ స్థానం లో చేరకుండా మొండికేసిన సద�
సాధారణ బదిలీలేవీ లేనప్పటికీ అంతర్గతంగా ఓ అధికారి బదిలీ ప్రస్తుతం శేరిలింగంపల్లి జోన్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితమే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్�
రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు కీలకశాఖలకు సంబంధించిన కార్యదర్శులను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి రామకృష్ణారావు శనివారం స
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ రాజశేఖర్, టీ పెంటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చే�
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
Transfer | తెలంగాణకు బదిలీ చేయలేదనే ఆవేదనతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడంటూ సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ఫ�
Khammam RDO | ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలకు సంబంధించి ట్విస్ట్ నెలకొంది. కేటీఆర్ బాధితులను పరామర్శించనున్న నేపథ్యంలో కూల్చివేతల్లో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం ఆర్డీవో నరసింహారావున�
పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ పోలీసు విభాగం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నాలుగు కమిషనరేట్లుగా విభజనతో పాటు పోలీసు జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లోనూ మార్పులు చేర్పులు జరుగుతున్నా
Transfers | తెలంగాణలో తొమ్మిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీలుగా పీ కరుణాకర్,
పెగడపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రెండేళ్ల పాటు విధులు నిర్వహించి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి బదిలీ అయిన శ్రీనివాస్రెడ్డికి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ సన్మానం నిర్వహ�