మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బదిలీల వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న శాఖలోనే నిబంధనలు తుంగలో తొకడం, బదిలీ ఉత్తర్వులు వెలువడి నెలన్నర గ�
Demand the PRC | కోరుట్ల, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాష్ట్ర కార్యదర్శి భోగ రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుట�
RSP Wife Lakshmi Bai | మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పా ర్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తన గొంతుక వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన భార్య లక్ష్మీబాయిని ప్రభుత్వం అప్రాధాన్య
Harish Rao | ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని ఆయన భార్య లక్ష్మీభాయిని కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసిందని ఆరోపించారు. ఇంత చిల్లర రాజకీయమా రేవంత్.. ? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�
RS Praveenkumar | కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై మరో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ �
“మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు..? పిల్లలు ఉంటే కేర్ టేకర్లో వేయండి.. ఉద్యోగాలు చేస్తున్న మహిళలను చేసుకుని స్పౌజ్ అంటూ వచ్చి ట్రాన్స్ఫర్లు అడగడం ఎందుకు..? అవేం కుదరదు.. హైదరాబాద్లోనే చేయాలి.. ఇది హ�
Subedari | వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లకు వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీల ‘పంచాయితీ’ ముదిరి పాకాన పడింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని కొందరు అధికారులు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ, తాజా బదిలీల్లో అక్కడి నుంచి కదలకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
హనుమకొండ, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అభాసుపాలవుతున్నది. నిబంధనల అమలుపై సర్కార్ దృష్టి పెట్టకపోవడంతో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతున్నది. బదిలీల
ఆమె పేరు షర్మిలా.. హోదా డిప్యూటీ కలెక్టర్.. కానీ ఆమె తీరు మాత్రం వదల బొమ్మాళీ అంటూ.. సీటు ను పట్టుకుని వేలాడుతూ నే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. బదిలీ స్థానం లో చేరకుండా మొండికేసిన సద�
సాధారణ బదిలీలేవీ లేనప్పటికీ అంతర్గతంగా ఓ అధికారి బదిలీ ప్రస్తుతం శేరిలింగంపల్లి జోన్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితమే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్�
రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు కీలకశాఖలకు సంబంధించిన కార్యదర్శులను మార్చి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాకార్యదర్శి రామకృష్ణారావు శనివారం స
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ రాజశేఖర్, టీ పెంటయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చే�
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్ బదిలీల కోసం ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.