ఒక కేసు విచారణ నుంచి జడ్జిని తప్పిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వు హైకోర్టు, సుప్రీం కోర్టు మధ్య వివాదానికి దారి తీసింది. విచారణ నుంచి తనను తొలగించిన కేసుకు సంబంధించిన వివరాలు అర్ధరాత్రిలోగా అంది
ముగ్గురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)గా జీ మనోహర్ను అదనపు డీసీపీ, డీడీగా హైదరాబాద
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్ర
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జున మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించడంతో బది లీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టు నుంచి జస్ట�
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సత్సంబంధాలు కొనసాగించడంపై బీజేపీ కలత చెందింది. గత గవర్నర్, ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ మాదిరిగా సీఎం మమతా బెనర్జీతో ఆయన కయ్యాలక�
IPS officers | రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడేండ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషిచేసి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్ జీ రవి మహబూబ్నగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కొవిడ్-19 విపత్తు సమయంల
రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న అమోయ్కుమార్ను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్ జిల్లా కలెక్ట
IAS officers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహ�
రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది ఏసీపీలు, డీఎస్సీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బదిలీలయ్యాయి.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఆకాంక్ష తీరనున్నది. 2015లో పదోన్నతులు ఇవ్వగా, 2018లో బదిలీలు జరిగాక మరోసారి పదోన్నతులు, బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ ప్రకారం పారదర్శకంగా ఎలాంటి అపోహలకు తానివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదన�
ఒకే పాఠశాలలో ఐదేండ్లు పనిచేసిన ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకే స్కూళ్లో ఎనిమిదేండ్లు పనిచేసిన టీచర్లకు తప్పనిసరిగా స్థాన చలనం కల్పించనున్నారు.
టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొ�