రాష్ట్రంలో పలువురు రైల్వే పోలీస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. 43 మంది ఆర్డీవోలు/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు, 133 మంది తహసీల్దార్లకు స్థానచలనం కల్పించింది.
హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వు�
సింగరేణి (Singareni) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ (Sridhar) బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అందించే ఉచిత యూనిఫారాల కుట్టుకూలీ చార్జీలు మంజూరయ్యాయి. 24 లక్షల మంది విద్యార్థుల కుట్టుకూలీ చార్జీలుగా రూ. 24.25 కోట్లను పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది.
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాత అనివార్య పరిస్థితుల్లో ప్రయాణం రద్దు చేసుకునేవారు తమ రిజర్వేషన్ను మరొకరికి షేర్ చేసే అవకాశాన్ని రైల్వేశ
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. బదిలీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాఖీ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు తీపికబురు అందిస్తూ.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ట్రాన్స్ఫర్లు చేయాలని నిర్ణయించ�
Knife Attack | ఏపీ సీఎం జగన్పై జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయ్యింది . ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సాగిన విచారణలు ఇకపై విశాఖ ఎన్ఐఏ ( Visaka NIA ) కోర్టులో జరుగుతుందని మంగళవారం విజయవాడలో జరిగిన కోర్టు విచా�