Massive Transfer of Doctors | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే సీఎం మమతా బెనర్జీ న
వ్యవసాయ శాఖలో బదిలీల వివాదం కోర్టుకు చేరింది. బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంతమంది అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 42 మంది ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలిసి�
సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు గురువారం బదిలీ అయ్యారు. అధికారికంగా బదిలీ ఉత్తర్వులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రాకపోయినా కమిషనర్ నుంచ
జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్య�
UP assault case | ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తె
కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు ఓ కింది స్థాయి అధికారి బదిలీ అయ్యారు. ‘కండువా కప్పుకుంటేనే కరెంట్' అనే శీర్షికన ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వరంగల్ �
IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది .
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమైనందుకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
CI Tranfer | వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్(CI Karunakar) పై బదిలీ వేటు పడింది. అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఆయనను ఐజీ కార్యాలయానికి బదిలీ(Tranfer) చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Transfer | యాదగిరిగుట్టలో(Yadagirigutta) ప్రొటోకాల్ వివాదంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆలయ ఈవో రామకృష్ణారావుపై(Ramakrishna Rao) ప్రభుత్వం బదిలీ(Transfer )వేటువేసింది.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 24 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు గురువారం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదారిలో పనిచేస్తున్న ఎస్ వాసుదేవరావు మల్టీజోన్కు, ఆ
Transfer | చట్ట విరుద్ధంగా భూవివాదంలో(Land diputes) తలదూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) సీఐ ఆంజనేయులు(CI Anjaneyulu)పై బదిలీ(Transfer ) వేటు పడింది.