Minister Orders Doctor’s Transfer | ఒక మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు. దివ్యాంగుడైన డాక్టర్ రోగులను చూడటంలో బిజీగా ఉన్నాడు. అయితే ఆ డాక్టర్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై ఆ మంత్రి ఆగ్రహించాడు. ఆయనను అటవీ ప్రాంతానికి బ
పెద్ద ఎత్తున నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
తెలంగాణ సంసృతి, సంప్రదాయాలు తనను కట్టిపడేశాయని, సాం సృతిక వారసత్వాన్ని కొనసాగించడంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉన్నదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే పేర్కొన్నారు.
Vatpalli SI Transfer | వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్ (Vatpalli SI Laxman)పై బదిలీ(Transfer) వేటుపడింది. పార్టీలకతీతంగా చట్టాన్ని సంరక్షించాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకుడి బర్త్డే వేడుకల కోసం పోలీస్స్టేషన్ని వేదికగా మార్చారు. నిన్న ప�
IPS Tranfers | తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు(IPS Tranfers ) బదిలీ అయ్యారు. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు.
Massive Transfer of Doctors | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వివాదం ముగియక ముందే సీఎం మమతా బెనర్జీ న
వ్యవసాయ శాఖలో బదిలీల వివాదం కోర్టుకు చేరింది. బదిలీల్లో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంతమంది అధికారులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే 42 మంది ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్టు తెలిసి�
సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు గురువారం బదిలీ అయ్యారు. అధికారికంగా బదిలీ ఉత్తర్వులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి రాకపోయినా కమిషనర్ నుంచ
జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్య�
UP assault case | ఒక వ్యక్తిపై దాడి కేసులో 30 ఏళ్లుగా కోర్టులో విచారణ కొనసాగింది. సుమారు 15 మంది న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. చివరకు జీవించి ఉన్న నిందితులకు రూ.2,000 చొప్పున జరిమానాను కోర్టు విధించింది. ఈ తీర్పు గురించి తె
కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు ఓ కింది స్థాయి అధికారి బదిలీ అయ్యారు. ‘కండువా కప్పుకుంటేనే కరెంట్' అనే శీర్షికన ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు వరంగల్ �
IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది .
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమైనందుకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.