గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అన�
దేశంలో ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ కోసం రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వాస్తవ ఫలితాలు అటూఇటుగా వచ్చే అవకాశం ఉండడంతో ముందే ఓ అం�
West Bengal | పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్లో ఉ
exit polls | లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధాన
Mamata Banerjee | ఎగ్జిట్ పోల్స్కు ఎలాంటి విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రెండు నెలల ముందుగానే వాటిని ఇంట్లో తయారు చేశారని ఆమె విమర్శించారు.
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. తిరువనంతపురంలోనే కాదు దేశవ్యాప్తంగా మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు రేపు తప్పని వెల్లడవుతాయనే పూర్తి విశ్వా�
onia Gandhi | ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా (completely opposite) ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)
అన్నారు.
Somnath Bharti | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి (Somnath Bharti ) అన్నారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించ�
Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.
సార్వత్రిక సమరం ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి. గత ఎన్న�
రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకోబోతున్నదని సీ-ప్యాక్ (సివిక్ పోల్ ఎనాలసీస్ కమిటీ) సర్వే వెల్లడించింది. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను సీ
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న అంశాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేకుండాపోతున్నాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అన�