ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
Stock Market | వరుసగా మూడో సెషన్లో స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 25,900 పాయింట్లు దాటింది. రియాలిటీ మినహా అన్నిరంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్�
Jubilee Hills By Election | చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది.
Bihar Exit Poll | బిహార్లో రాబోయేది మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బిహార్లో రెండు విడుతల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించాయి. నవంబర్ 14న జరి�
Election Commission | ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి �
Maharashtra Exit Polls | మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిప�
హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పదేండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రైతులు, రెజ్లర్ల పోరాటం, పదేండ్ల బీజేపీ పాలనపై ఉండే ప్�
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అతి విశ్వాసం పనికిరాదని హర్యానా ఎన్నికలు చెబుతున్న అతిపెద్ద గుణపాఠం’ అని ఆప
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించన
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�