Election Commission | ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్ (Exit polls), ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం (Election commission) నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీచేసింది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి �
Maharashtra Exit Polls | మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిప�
హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పదేండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కన్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రైతులు, రెజ్లర్ల పోరాటం, పదేండ్ల బీజేపీ పాలనపై ఉండే ప్�
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అతి విశ్వాసం పనికిరాదని హర్యానా ఎన్నికలు చెబుతున్న అతిపెద్ద గుణపాఠం’ అని ఆప
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించన
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థి�
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అన�
దేశంలో ఎక్కడ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ కోసం రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వాస్తవ ఫలితాలు అటూఇటుగా వచ్చే అవకాశం ఉండడంతో ముందే ఓ అం�
West Bengal | పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్లో ఉ
exit polls | లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 350 సీట్లకుపైగా భారీ మెజారిటీ లభిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పని ప్రధాన
Mamata Banerjee | ఎగ్జిట్ పోల్స్కు ఎలాంటి విలువ లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రెండు నెలల ముందుగానే వాటిని ఇంట్లో తయారు చేశారని ఆమె విమర్శించారు.
Loksabha Elections 2024 : ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. తిరువనంతపురంలోనే కాదు దేశవ్యాప్తంగా మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు రేపు తప్పని వెల్లడవుతాయనే పూర్తి విశ్వా�