AP Exit Polls | దేశంలో ఎన్నికల ఎగ్జిట్పోల్స్ పలు పార్టీలకు షాక్ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బ�
Exit Polls | లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ముందంజలో ఉంది.
CPAC CIVIC Polls | తెలంగాణలో జరిగిన హోరాహోరీ లోక్సభ ఎన్నికల్లో కారు దూసుకెళ్తోందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఓట్లు కలిసిరావడంతో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని సీపాక్�
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా.. జూన్ 1వ తేదీ వరకు ఆగ
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం కౌంటింగ్ ఏజెంట్లు సమన్వయంతో వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ఏజెంట్లకు, అభ్యర్థులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుస్సాహం చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుపై దండయాత్ర చేసి 13 గేట్లను అక్రమించడం దుర్మార్గపు చర్యగా అభివర్�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎగ్జిట్ పోల్స్లో కూడా స్పష్టత రాకపోవడంతో ఈ ఫీవర్ ఏపీ, కర్ణాటకకు సైతం తాకింది. దీంతో బెట్టింగ్ జోరందుకున్నది.
Exit Polls | రాష్ట్రంలో రెండు మూడు నెలలుగా నెలకొన్న ఎన్నికల వాతావరణం, ప్రధాన అంకం పోలింగ్తో ముగిసింది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్�
ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని పలుకరించినా.. ఏ నలుగురు గుమికూడినా ఎగ్జిట్ పోల్స్, రానున్న ఫలితాలపైనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అభ్యర్థులు తమ గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు.
Telangana | తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్ర�
Congress | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కాంగ్రెస్ పార్టీ దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈసారి ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)ను బద్నాం చేసేందుకు కుట్ర చేశారు.
Exit Polls | అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు ఊగిసలాటలో ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు భారీ మెజార్టీ వస్తుందని చెప్పగా, మరికొన్ని సంస్థలు స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్కు అనుకూల�