అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేస్తుందని క్యూ మెగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక�
మల్కాజిగిరి నియోజక వర్గంలో కారు జోరు.. తగ్గెదే లేదంటున్నారు ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ ఫాల్స్ అంటూ మరికొందరు మండిపడుతు న్నారు. గురువారం సాయంత్రం 5గంటల తర్వాత కొందరు ఓటర్లు ఓటు వేస్తుండగానే కొన్ని మీడియా స
Exit Polls 2023 | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.
Exit Polls 2023 | రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవచ్చని తెలుస్తున్నది. బీజేపీకి 100-110, కాంగ్రెస్క�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ �
Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా �
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింద�
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
కర్ణాటకలో మళ్లీ హంగ్ ఏర్పడనున్నదా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవునంటున్నాయి. తాజా శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, త్రిముఖ పోరు నెలకొన్న రాష్ట్రంలో జనతాదళ్(సెక్యులర్) మద్దతే ఇతర పార్
Aravind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �