Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా �
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్పై (Exit Polls) గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ (EC) సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింద�
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
కర్ణాటకలో మళ్లీ హంగ్ ఏర్పడనున్నదా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవునంటున్నాయి. తాజా శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, త్రిముఖ పోరు నెలకొన్న రాష్ట్రంలో జనతాదళ్(సెక్యులర్) మద్దతే ఇతర పార్
Aravind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం �
Delhi Muncipal Corporation | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) అధికార పీఠంపై ఆమ్ఆద్మీ పార్టీ పాగా వేయబోతున్నది. ఆదివారం జరిగిన MCD ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని భారీ విజయం
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక.. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మార్చి 10న అఖిలేష్ యాదవ్ విజయోత్సవ లడ్డూను రుచి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలోని దురహంకార సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేశారని కాంగ్రెస్ నేత దీపీందర్ హుడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్, పంజాబ్, మణిప�