న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుండగా ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రాజస్ధాన్లో బీజేపీ స్వల్ప ఆధిక్యంతో అధికారంలోకి రానుండగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్లో కాంగ్రెస్ అందలం ఎక్కుతుందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక రాజస్ధాన్లో ప్రతి ఐదేండ్లకు ఓసారి ప్రభుత్వం మారే ఆనవాయితీ కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
రాజస్ధాన్
టెమ్స్ నౌ-ఈటీజీ
బీజేపీ 108-128
కాంగ్రెస్ 56-72
ఇతరులు 13-21
ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా
బీజేపీ 80-100
కాంగ్రెస్ 86-106
ఇతరులు 9-18
Read More :
Exit Polls | మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్లో కాంగ్రెస్.. రాజస్ధాన్లో బీజేపీ ముందంజ