onia Gandhi | ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలు ఎన్నికల ఫలితాలకు పూర్తి విరుద్ధంగా (completely opposite) ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi)
అన్నారు.
Somnath Bharti | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి (Somnath Bharti ) అన్నారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించ�
Arvind Kejriwal | ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకే ఫలితాలకు మూడు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు.
సార్వత్రిక సమరం ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి. గత ఎన్న�
రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకోబోతున్నదని సీ-ప్యాక్ (సివిక్ పోల్ ఎనాలసీస్ కమిటీ) సర్వే వెల్లడించింది. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను సీ
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అన్న అంశాన్ని మాత్రం కచ్చితంగా చెప్పలేకుండాపోతున్నాయి. కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అన�
Exit Polls | కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది.
AP Exit Polls | దేశంలో ఎన్నికల ఎగ్జిట్పోల్స్ పలు పార్టీలకు షాక్ను ఇస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, సర్వేలు నిర్వహించిన ఎగ్జిట్పోల్స్ ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బ�
Exit Polls | లోక్సభ ఎన్నికల ఫలితాల అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీ షాక్ ఇవ్వనున్నది. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ ముందంజలో ఉంది.
CPAC CIVIC Polls | తెలంగాణలో జరిగిన హోరాహోరీ లోక్సభ ఎన్నికల్లో కారు దూసుకెళ్తోందని సీపాక్ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఓట్లు కలిసిరావడంతో బీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని సీపాక్�
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
లోక్సభలో ఎన్నికల ప్రజా తీర్పు భద్రంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా.. జూన్ 1వ తేదీ వరకు ఆగ