యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచ
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్పై ఈసీ నిషేధం విధించింది. ఫిబ్రవరి 10 ఉదయం ఏడు గంటల నుంచి మార్చి 7 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడి
బెంగాలీల నాడి పసిగట్టని సర్వే సంస్థలు తమిళనాడు, కేరళలో సీట్ల అంచనాల్లో ఫెయిల్ అస్సాం, పుదుచ్చేరిలో మాత్రమే నిజమైన సర్వేలు న్యూఢిల్లీ, మే 2: మినీ సార్వత్రిక ఎన్నికల సంగ్రామాన్ని తలపించిన నాలుగు రాష్ర్టా�
తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ తమిళనాట డీఎంకే ప్రభంజనం తొలిసారి సీఎం కానున్న స్టాలిన్ కేరళలో మళ్లీ వామపక్ష కూటమికే జయం అస్సాంలో అధికారం నిలుపుకోనున్న బీజేపీ పుదుచ్చేరి ఎన్డీఏ కైవసం ఎగ్జిట్పోల్స్ అం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బే పడేలా కనిపిస్తోంది. ఒక్క అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశాలే లేవని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయ