Hyderabad | అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాల�
ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏల మంజూరుకు అనుమతించాలని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత బీ మోహన్రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ భవనమైన టీ వర్క్స్లో సమావేశాలు నిర్వహించడం నిబంధనలను ఉల్లంఘించడ
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తక్కువ మంది ఓటర్లున్నా సమీపంలోనే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది.
Rythu Bandhu | రైతులకు గుడ్న్యూస్. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టుబడి సాయం ఖాతాల్లో చేరబోతున్నది. ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు విడుతల్లో ఆర్థిక సాయా�
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Pm Modi) పై అనుచిత వ్యాఖ్యలు (panauti remark) చేసిన కారణంగా కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi )కి ఎన్నికల సంఘం (Election Commission) గురువారం నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 9 వేల మంది ఓటర్లు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వీరిలో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు, అత్యవసర సేవలందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు, స్టార్ క్యాంపెయినర్గా తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక�
ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశనంలో రాష్ట్ర పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆదివారం వరకు పోలీసుల స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 400 కోట్లకు చేరింది.
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఉల్లంఘనలు తప్పించుకోవడానికి వీల్లేదు.
Vote | 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.