ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప�
దీపావళి సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడు పెండింగ్ డీఏలను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని టీఎన్జీవో కేంద్ర సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్�
మెదక్ జిల్లాలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు క�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వ�
సార్వత్రిక ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న (Kothagudem) సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం(Pragathi patham) వాహనాన్ని విధి నిర్వహణలో భాగ�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు జిల్లావ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశార�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ షురూ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాగా,
శుక్రవారం నోటిఫికేషన్ విడులైంది. ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 11 నామి�
Telangana | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనుండగా.. డిస�
బోథ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ వెల్లడించారు. గురువారం ఆర్వో చాహత్ బాజ్పాయ్తో కలిసి బోథ్ ఆర్వో కార్యాలయంలో ఏర్పాట్లు
రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు శుక్రవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా..
ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపా�