అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామ�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నామని నారాయణఖేడ్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో వెంకటేశం తెలిప�
తనిఖీలలో భాగంగా పట్టుబడుతున్న ఎన్నికల తాయిలాలు, బహుమతులను ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే కలపాలని కేంద్రం ఎన్నికల బృందం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. నగదు విషయంలో సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరిం�
Nominations | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం నవంబర్ 3న మొదలవనున్నాయి. శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవనుండగా.. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేస్తున్
జిలా ల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నా రు. సోమవారం ఎన్నికల నిర్వహణ,
ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనల్ని పాలించే ఉత్తమ పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఎన�
రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించను�
Election Commission | రాజకీయ పొత్తులను నియంత్రించడానికి తమకు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది. విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్�
Voter Card | వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా ఎన్న
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశ
కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ర
రైతులకు ఆర్థిక భరోసానిచ్చే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని, పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత�