రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 9 వేల మంది ఓటర్లు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వీరిలో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు, అత్యవసర సేవలందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నారని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతోపాటు, స్టార్ క్యాంపెయినర్గా తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక�
ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశనంలో రాష్ట్ర పోలీసులు 24/7 విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి ఆదివారం వరకు పోలీసుల స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 400 కోట్లకు చేరింది.
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఉల్లంఘనలు తప్పించుకోవడానికి వీల్లేదు.
Vote | 28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.
మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తిరస్కరించింది. ఓట్ల లెక్కింపును యథా ప్రకారం డిసెంబర్ 3వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ర్టాల అ�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ
“నేను తప్పకుండా నా ఓటు హక్కు వినియోగించుకుంటా.. మరి మీరు! మన ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటరు జాబితాలో నా పేరు తనిఖీ చేసుకున్నా.. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈసారి నేను నా ఓటును సద్వినియోగం చేసుకోదల్చుక�
చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి రూ.8 కోట్లు బదిలీ చేశారని, ఆ నిధులతో ఓట
Balka Suman | చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Congress candidate Vivek) విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్(Election Commission)కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్(Balka Sum
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త విధానాలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా నిలనున్నాయి. యువత, మహిళలు, దివ్యాంగులు ఓటింగ్ శాతం పెంపొందించే సంకల�
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.