మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని మార్చడానికి ఎన్నికల సంఘం(ఈసీ) తిరస్కరించింది. ఓట్ల లెక్కింపును యథా ప్రకారం డిసెంబర్ 3వ తేదీనే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ర్టాల అ�
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ
“నేను తప్పకుండా నా ఓటు హక్కు వినియోగించుకుంటా.. మరి మీరు! మన ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటరు జాబితాలో నా పేరు తనిఖీ చేసుకున్నా.. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈసారి నేను నా ఓటును సద్వినియోగం చేసుకోదల్చుక�
చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి రూ.8 కోట్లు బదిలీ చేశారని, ఆ నిధులతో ఓట
Balka Suman | చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Congress candidate Vivek) విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్(Election Commission)కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్(Balka Sum
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త విధానాలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా నిలనున్నాయి. యువత, మహిళలు, దివ్యాంగులు ఓటింగ్ శాతం పెంపొందించే సంకల�
ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 30న పోలింగ్ జరగనున్నది. ఇప్పటికే ఓటు హక్కు నమోదు ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార
ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
టీవీ చానళ్లలో బీఆర్ఎస్తోపాటు సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ప్రకటనలను నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.