TS Assembly Elections Live Updates | తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్�
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హకును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది.
జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనున్నది. 1,456 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 1,456 మంది ప్రిసైడింగ్, 1,456 మంది సహాయ
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ స్లిప్లు పంపిణీ పూర్తి చేసింది. బూత్ లెవెల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతి ఇంటికీ వెళ్లి స్లిప్లను అందజేశారు.
Election Commission | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గురువారం (నవంబర్ 30)న జరుగనున్నాయి. ఓట్ల పండుగకు ఎన్నికల కమిషన్ సర్వత్రా ఏర్పాట్లు చేసింది. ఓటర్లు అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 30న సెలవు ప్రకటి�
Assembly Elctions | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేపే పోలింగ్ జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రి�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారం ముగిసింది. ఎన్నికల బహిరంగ ఫలితాలు ముగియడంతో అభ్యర్ధులు ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను కలిసి ఓటు అభ్యర్ధించేందుకు వినియోగించ�
Voter Slip | ఎన్నికల్లో తమకు ఓటు హక్కు ఉన్నదా? లేదా?, ఓటు హక్కు ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలనే దానిపై చాలా మందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలోని మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లకు స్లిప్పులన
పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయి�
రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఉపసంహరించుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది.
Hyderabad | అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాల�