ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 45 మంది ఎంపీడీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ బదిలీల
రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
ఓటరు తుది జాబితా గురువారం విడుదలైంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాని ప్రకారం రంగారెడ్డి జిల్లా మొత్తం ఓటర్లు 35,91,120 మంది ఉండగా.. అందులో పురుషులు 18,50,292 మంది,
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఓటు హక్కు నమోదు తొలుత మందకొడిగా సాగి
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పోలీసు అధికారులు, ఇతర ఏజెన్సీలు జప్తు చేసే నగదు, ఇతర వస్తువులకు వాస్తవికత ఉంటే వారు తిరిగి పొందే విధానాన్ని సరళతరం చేయాలని కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్కుమార
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పోస్టర్లు, పాంప్లెట్ల పంపకం, నినాదాలు చేయడం సహా ఏ రూపంలోనూ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వినియోగించవద్దని రాజకీయ పార్�
కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో ఏండ్లుగా పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. కొంతమంది సుమారు ఐదేండ్లు గా ఒకే సీటులో ఉండడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలున్నాయి.
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను జిల్లా అధికార యంత్రాంగం నియమించింది.
ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల�
Janasena | జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి మెయిల్ ద్వారా సీఈసీ సమాచారం అందించింది. గుర్తు కేటాయిస్తూ ఇచ
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈవో జ
Delhi Voters | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాల్లో 1,47,18,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.