మహాభారత సంగ్రామానికి నగారా మోగింది. దేశంలోని పార్టీలన్నీ తమ తమ స్థాయికి తగ్గట్టుగా శంఖాలను పూరిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అన్నిటికంటే ఒక రవ్వ ఎక్కువ సందడి చేస్తున్నది.
Election Commission | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. �
Electoral Bond | సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021-20 సంవత్సరానికి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు అప్పగించింది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ డేటాను అధికారిక వెబ్స�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లపై భారత ఎన్నికల సంఘం ఆదివారం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఈసీ పేర్�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ వెబ్సైట్లో పెట్టింది. సుప్రీంకోర్టు సూచనతో బాండ్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరోసారి వెబ్సైట్లో వివరాలు వెబ్�
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. స్థానిక ఐడీవోసీలో శనివారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మ�
Lok Sabha Elections | కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు దశ
Lok Sabha Elections | ప్రపంచవ్యాప్తంగా 2024లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ సంవత్సరాన్ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా రాజ�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివర
EC | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు