ఫిబ్రవరి 8 తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చన్న సంకేతాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తును మరింత ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికల�
Janasena | జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి మెయిల్ ద్వారా సీఈసీ సమాచారం అందించింది. గుర్తు కేటాయిస్తూ ఇచ
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి జారీచేసిన ఓ అంతర్గత నోట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 16ను లోక్సభ ఎన్నికలకు రిఫరెన్స్ తేదీగా పేర్కొంటూ ఢిల్లీ సీఈవో జ
Delhi Voters | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్సభ స్థానాల్లో 1,47,18,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఓటరు నమోదులో భాగంగా జిల్లాలో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 3,369 పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించారు.
జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన దిశగా అడుగులు పడ�
నల్లగొండ - వరంగల్ - ఖమ్మం శాసన మండలి నియోజకవర్గంలోని పట్టభద్రులకు ఓటు హక్కు నమోదు పట్టడం లేదు. గత నెల 30 నుంచి దరఖాస్తులకు అవకాశం కల్పించినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక శిబిరాలను ఏ ర్పాటు చేసిందని, బీఎల్వోలు సమయపాలన పాటించి విధులకు రావాలని కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు జాబితా సవరణలో భాగంగా 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదు కాని వారు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఈ నెల 20, 21 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించాలని కలెక్టర్ దాసరి హరిచ
William Lai | తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (DPP)కి చెందిన విలియం లై షింగ్-తే ఘన విజయం సాధించారు. అయితే, విలియంకు ఓటేయొద్దని చైనా తైవాన్ పౌరులను హెచ్చరించింది. అయినా.. ఆ దేశ పౌరులు వినకు�
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ముందుగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లను నియమించింది. లోక్సభ నియోజకవర్గ కేంద్రం ఉన్న జిల్లా కలెక్�