జనగామ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) బదిలీ వేటు వేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా
రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సు�
Atchannaidu | ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ నేతల మాట్లాడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించా�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.
ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆ�
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్ప
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్, పెట్రోల్ బంక్, గోల్డ్ షాపు�
Electoral Bonds | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు అందజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీరియల్ నంబర్లతో సహా ఈసీ�
Lok sabha elections | సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ‘వికసిత్ భారత్’ ప్రచారాన్ని (Viksit Bharat messages) వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశించింది.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పార్టీలకు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ప్రధాని సభ ఫెయిల్యూర్పై టీడీపీ, జనసేన చేసిన ఫిర్యాదును ఏపీ సీఈవో ముఖేశ్కుమార్ మీనా తోసిపుచ్చారు.
Election Commission | లోక్సభ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ మినహా తొల
Security Deposit: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సెక్యూర్టీ డిపాజిట్ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంత మంది అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోయారో తెలుసా. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రక�