Lok Sabha Elections | ప్రపంచవ్యాప్తంగా 2024లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ సంవత్సరాన్ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా రాజ�
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివర
EC | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అధికారిక వెబ్సైట్ eci.gov.inలో అందుబాటులోకి తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు
Rajiv Kumar | ఎలక్టోరల్ బాండ్ల కేసుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు చ�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, �
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.
Election dates | వచ్చే గురు లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జమ్ముకశ్మీర్కు వెళ్లనుంది. సోమవారం నుంచి బుధవారం
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul ) ఏపీ ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలిపారు. సీఈవో కార్యాలయం మెట్లపై కూర్చుని అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.
లోక్ సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్