Big Shock | ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
BRS | బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావుపై ఎన్నికల కమిషన్కు ఎమ్మెల్యే చింత్రా ప్రభాకర్ శనివారం ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, బీఆర్ఎస్ లోక్సభ అభ్�
Exit polls | త్వరలో జరిగే లోక్సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్పై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్�
దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్�
జనగామ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దామోదర్రెడ్డిపై ఎన్నికల సంఘం(ఈసీ) బదిలీ వేటు వేసింది. వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆయనకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Election Commission | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా
రనౌత్లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నాయకులు సు�
Atchannaidu | ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ అధ్యక్షుడు అచెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజకీయ నేతల మాట్లాడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించా�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.
ఎట్టకేలకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్కు స్టేట్ బ్యాంక్ ఆ�
EC | ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు వికసిత్ భారత్ సంపర్క్ కార్యక్రమం కింద ప్రజలకు బల్క్ వాట్సాప్ మెసేజ్లను పంపటం తక్షణమే నిలిపేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. దీనిపై ఎన్న
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్కుమార్ పేర్కొన్నారు. గురువారం రెబ్బెన మండలం గోలేటిటౌన్షిప్లో గల సీఈఆర్ క్లబ్లో కేంద్ర సాయుధ బలగాలకు ఏర్ప
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్, పెట్రోల్ బంక్, గోల్డ్ షాపు�