AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట�
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�
మే 7న జరగబోయే మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 12 రాష్ర్టాలు, యూటీల నుంచి 95 సీట్లలో 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇందులో ఎంపీలోని బీతుల్ నియోజకవర్గ ఎన్నిక కూడా ఉందన
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాన
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప�
లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నా�
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉల్లంఘనులు తప్పించుకోవడానికి వీల్లేదు.
బూత్ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వ�
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర�
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
KCR | ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీఆర్ఎస్ నాయకులు