లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నా�
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉల్లంఘనులు తప్పించుకోవడానికి వీల్లేదు.
బూత్ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వ�
CJI | సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సందర�
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం-12ను ఈ నెల 22లోగా అందజేయాలని, ఆయా సంబంధిత శాఖల అధికారులు కూడా ధ్రువీకరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హ
KCR | ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీఆర్ఎస్ నాయకులు
మహారాష్ర్టలో శుక్రవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో 19న మహారాష్ట్ర, వచ్చే నెల 13న తెలంగాణలో ఎన్నికలు జరగనున�
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసింది. అనంతరం జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి మొద�
ఎన్నికల ప్రక్రియలో రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం మరింత తోడవుతున్న ది. సులువుగా ఇంటి వద్ద నుంచి ఓటు నమోదు చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవడం, ఎన్నికల రిటర్నింగ్ కేంద్�
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అదనపు ఏర్�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను స�
ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు.
షెడ్యూల్ ప్రకారం ఖమ్మం ఎంపీ స్థానానికి ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొ�
ఓటరు నమోదుకు అర్హులకు ఎన్నికల సం ఘం చివరి అవకాశాన్నిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు..కొత్త ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకునేందుకు నేటితో గడువు ముగి యనున్నది. 18 ఏండ్లు నిం�