2019 నుంచి ఇప్పటివరకు విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కనీసం 27 సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఎన్నికల యుద్ధ సందర్భంలో ‘కుమ్మక్కు’, ‘బీ టీం’ అంటూ యథేచ్ఛగా పేలుతున్నయి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు. ఈ రెండు పార్టీల టార్గెట్ బీఆర్ఎస్సే. వాటిని ఆ స్థాయిలో హడలెత్తిస్తున్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బస్సుయాత్ర శుక్రవారం నుంచి తిరిగి కొనసాగనున్నది. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగి�
భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టేవ�
రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎన్నికల సంఘం నిబంధనలను తుంగలో తొక్కారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎల్
KTR | రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి, కొంతమంది నాయకుల ఆధీనంలో ఎన్నికల సంఘం ఉన్నట్టుంది అని క�
KTR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుట్టిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బ�
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మోదీక�
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది? పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు, చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణమేం�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు స్పందించారు. హామీలు అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని అన్నారు.
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. కరీంనగర్ నుంచి 28 మంది, పెద్దపల్లి నుంచి 42 మంది పోటీలో నిలువనున్నారు. కాగా, సోమవారం ఉపసంహరణల ప్రక్రియ ముగియగా, కరీంనగర్లో ఐదుగురు, ప�