Lok Sabha Elections | బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం కేసు న
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ను ఎన్నికల కమిషన్ నియమించింది. విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణకు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఉదయంలోపు బాధ్యతలు చేపట�
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�
మే 7న జరగబోయే మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో 12 రాష్ర్టాలు, యూటీల నుంచి 95 సీట్లలో 1,351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఇందులో ఎంపీలోని బీతుల్ నియోజకవర్గ ఎన్నిక కూడా ఉందన
AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాన
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప�