లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మొత్తానికి ఒక్క రూపాయి అదనంగా వ్యయం చేసినా, అభ్యర్థుల వేటు పడక తప్పదు.
ఎన్నికలేవైనా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు అమల్లోకి తెచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు జరగాల్సిన టెట్ పరీక్షలను వాయిదావేయాలని టెట్ అభ్యర్థులు, ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కు లేఖలు రాశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�
వచ్చే నెల 13న జరిగే నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 56 మంది అభ్యర్థులు ఆయా పార్టీలతోపాటు స్వతంత్రంగా నామినేషన్లు వేయగా వారిలో 25 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Election Commission | మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కల్వకుంట్ల తారకరామారావుపై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలపై హెచ్చరించింది.
Lok Sabha Elections | బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై కేసు నమోదైంది. తేజస్వి సూర్య మతం పేరుతో ఓట్లు అడుగుతూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం కేసు న
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.