సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు, ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజాయితీ సమర్ధత గల నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే వజ్రాయుధం. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిఢవిల్లుతుంది.
భారత ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. అందుకు ఓటు హక్కు నమోదు చేసుకోవడం, ఎన్నికల్లో దానిని వినియోగంచడం.. పౌరుల ప్రధాన కర్తవ్యం. అయితే, ఎంతో విలువైన ఓటును ప్రతి ఎన్నికల్లోనూ వేస్తున్నామని, ఈసారి కూడా జాబితాలో
Modi Vs Congress | ఇటీవల కాంగ్రెస్నుద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బృందం సోమవారం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేనిఫెస్టో, ముస్లిం లీగ్పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో సహా పలు �
Lok Sabha Polls | ప్రజాస్వామ్య పండుగ యావత్ దేశం సిద్ధమవుతున్నది. మరో వైపు రాజకీయ పార్టీలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్త�
K Palaniswami: తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత ఇడప్పడి కే పళనిస్వామి .. వాహనాన్ని గురువారం ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. పర్సనల్ కారులో వెళ్తున్న సమయంలో ఊటీ వద్ద ఆయన వ�
Voter Card | అర్హుడైన ఏ ఒక్క భారత దేశ పౌరుడు కూడా ఓటరు కార్డు లేదన్న కారణంతో ఓటు వేసే హక్కును కోల్పోరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మర్కాపురం, బాపట్లలోని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీ నా కు వైసీపీ ఫిర్
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పెట్రోలియం సంస్థలు, రైల్వేతో ఒప్పందం కుదుర్చుకున్నది. బీఆర్కే భవన్లో ఓటర్ అవెర్నెస్ పోస్టర్ను వ�
Loksabha Polls 2024 | ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పండుగ.. భారతదేశ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాను కేంద్ర ఎన్నికల సంఘం యూత్ ఐకాన్ (Youth Icon For Loksabha Polls)గా నియమించింది.
Transfer | రాష్ట్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ (IPS) , ముగ్గురు ఐఏఎస్ (IAS) అధికారులను ముకుమ్మడిగా బదిలీ చేసింది.