ఈవీఎంలలోని నోటా బటన్ కేవలం లాంఛనప్రాయమైనదని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ చెప్పారు. ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో రావత్ ఆదివారం మీడియాతో మా
రాష్ట్రంలో లోక్సభ సమరానికి సర్వం సిద్ధమైంది. 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
‘ఓటర్ల చైతన్యం - ఎన్నికల్లో భాగస్వామ్యం’ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింద�
Allu Arun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. అధికారి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి ఆయన మద్దతు పలికారు. అనుమతి లేకుండా జనసమీకరణ జరిపారంటూ అభ్యర్థి రవితో ప�
Voter Slip | ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్ను ఆన్లైన్లో డౌన్లోడ్ �
Elections | ఎన్నికలు అంటే గుర్తొచ్చేది సిరా గుర్తు! చూపుడు వేలిపై వేసే ఈ సిరా గుర్తు మనం ఓటు వేశామో లేదో చెబుతుంది.. అలాగే దొంగ ఓట్లు పడకుండా అడ్డుకుంటుంది. చేతి వేలిపై వేసిన బ్లూ ఇంక్ తొందరగా చెరిగిపోదు కాబట్టి �
లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల వెల్లడిలో ఈసీ జాప్యంపై జర్నలిస్టు సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. గతంలో ఇలా ఎన్నడూ జరుగలేదని, దీని వల్ల ఎన్నికల పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయని ఆందోళన వ్యక్�
ఈ నెల 7న జరిగిన లోక్సభ మూడో విడత ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. 65.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడో విడత 68.4 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇప్�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారపర్వం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో రానున్న 48 గంటలపాటు ఎవరూ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్రాజ్ స్పష్టంచేశారు.
ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు మక్కు వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా వ్యయ పరిశీలకుడు కళ్యాణ్ కుమార్ దాస్ పిలుపునిచ్చారు.
Bhupalapally | గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 147 పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా మాయమైంది. మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, సీసీ కెమెరా మాయమవడంత
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రే
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోలింగ్ శాతంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన ఓటింగ్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయత అ�
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.
మొదటి రెండు దశల్లో పోలింగ్ శాతంలో వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్కు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. పోలింగ్ రోజు ఇచ్చిన రిపోర్టుకు, కొన్ని రోజులకు వెల్లడించిన తుది రిపోర్టుకు పోలిం