Jairam Ramesh | కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్ పొలిటీషియన్ జైరామ్ రమేశ్ ఈవీఎంల (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న INDIA కూటమి తరఫున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధాన
Pune Lok Sabha Bypoll: పూణె లోక్సభకు ఉప ఎన్నిక నిర్వహించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ఆ సీటుకు చెందిన ఎంపీ గిరీశ్ బాపత్.. గత ఏడాది మార్చి 29వ తేదీన మరణించారు. అప్పటి
త్వరలో జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గ్రాడ్యుయేట్స్కు పరీక్షగానే మారింది. అర్హత కలిగిన పట్టభద్రులంతా ఉప ఎన్నికల్లో ఓటు వేయాలనుకుంటే తప్పనిసరిగా ఓటును కొ�
Election Commission | వీవీప్యాట్లపై (VVPAT) కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవన
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ఎన్నో లోపాలున్నాయని, తమకు 50 సీల్డ్ ఈవీఎంలు అప్పగిస్తే.. అందులోని అక్రమాల్ని బయటపెడతామని సుప్రీంకోర్టు న్యాయవాదుల గ్రూప్ ఒకటి కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విస�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్కు నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన లాహోర్, మియాన్వాలీల నుంచి �
TS Legislative Council | తెలంగాణలో రాష్ట్ర శాసన మండలిలో త్వరలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం శుక్రవారం ఓటరు జాబితా షెడ్యూల్ను విడుదల చేసింది.
లోక్సభ ఎన్నికలకు జిల్లా యంత్రాం గం మందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నది. ప్రాథమిక పనులను వారం క్రితమే జిల్లాల్లో ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
జనవరి ఆరో తేదీ నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పుల సవరణ, చిరునామాల మార్పు తదితర అంశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట�
ప్రధానిపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢిల్లీ హైకోర్టు గురువారం కోరింది. భరత్ నాగర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (ప
ఎన్నికల సంఘం అధికారులతో కలిసి పోస్టల్ శాఖ ఓటర్లకు సేవలందిస్తున్నది. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీకి పోస్టల్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. అత్యంత పారదర్శకంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ గత ఏడాద�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం ఇటీవల కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశమిచ్చింది. త్వరలోనే లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల ప్రక్రియ నమోదుకు మరో�