Rajiv Kumar | ఎలక్టోరల్ బాండ్ల కేసుపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సుప్రీంకోర్టు గడువులోగా వెల్లడిస్తామని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు చ�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, �
Election Commission | కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీలను భర్తీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఇద్దరు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సీఈసీ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.
Election dates | వచ్చే గురు లేదా శుక్రవారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జమ్ముకశ్మీర్కు వెళ్లనుంది. సోమవారం నుంచి బుధవారం
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul ) ఏపీ ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలిపారు. సీఈవో కార్యాలయం మెట్లపై కూర్చుని అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.
లోక్ సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్
పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితాను విడుదల చేసింది. అలాగే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ (ఎఫ్ఎల్సీ) ప్రక్రియ కూడా అన్ని రాజకీయ పార్టీల �
ఎన్నికల బదిలీలకు బ్రేక్ పడింది. ట్రాన్స్ఫర్లలో రోజుకో నిబంధన రావడంతో ఆందోళనకు గురైన అన్ని విభాగాల్లోని అధికారులు, మంగళవారం ఎన్నికల సంఘం నుంచి ఇచ్చిన క్లారిటీతో ఊపిరి పీల్చుకున్నారు.
వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు ఇటీవల జిల్లాల్లో మూడేళ్లకు మించి సర్వీస్ కలిగి ఉన్న అధికారులను బదిలీ చేశారు.
TS Officers Transfers | తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూశాఖ, పంచాయతీరాజ్శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సైతం అబ్కారీశాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధి�