వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నది. ఓటర్ల జాబితా సవరణపై దృష్టి సారించింది. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ ఎన్నికల కోసం ఈ నెల 20 నుంచి జ�
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
Telangana New Govt | తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ (Anjani Kumar)పై ఈసీ (Election Commission) సస్పెన్షన్ వేటు వేసింది.
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలే రోజు రానే వచ్చింది. పోలింగ్ ముగిసిన క్షణం నుంచి ఏయే నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఎవరికి వారు తమదే విజయమని, మెజార్టీయే లక�
వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఆదివారం చేపట్టనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లా పరిధిలోని పరకాల, వరంగల�
ఎన్నికల కౌంటింగ్కు జిల్లా అధి కార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఓటర్ల తీర్పు ప్రక టించడానికి ఓట్ల లెక్కింపునకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా పారదర్శంగా కౌంటింగ్ ప్రక్ర
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇది శుభవార్తే. ఒక కరువుభత్యం (డీఏ) విడుదలకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినిచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లించేందుకు అభ్యంతరం లేదని శనివారం ఈసీ ప్రకటించి
ఆదివారం జరగనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులోని స్ట్రాంగ్
అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కాగా ఎమ్మెల్యేలు, కలెక్టర్లతోపాటు�
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు, వారు ఓటు వేసి ఆచరణలో చూపిం�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లాలో చేవెళ్ల, భువనగిరి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు జాబిత�
బీజేపీకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.719.83 కోట్ల విరాళాలు వచ్చాయి. వివిధ సంస్థలు, ఎలక్టొరల్ ట్రస్టులు, వ్యక్తులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిధులను అందజేశారు.