నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ�
గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీస
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�
వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతల పాట్లు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతను ఎన్నికల కమిష�
Telangana | అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ఉపక్రమించింది. ఏకంగా ౨౦ మంది బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది.
ఓటర్ల జాబితాలో సవరణపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో)కు విన్నవించుకోవాలని తెలిపింది. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాల�
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాల్సిందేనని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలె
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్తో అన�
ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై నిఘాను పెంచారు.
ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతులో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం అధికారులు ఈ యాప్ను ఆధునీకరించి ఫ్లయింగ్స్కాడ్తో అనుసంధాన