రాష్ట్రంలోని 13 నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించను�
Election Commission | రాజకీయ పొత్తులను నియంత్రించడానికి తమకు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది. విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్�
Voter Card | వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని జిల్లా ఎన్న
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
రైతుబంధు సాయం నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రెండోరోజూ రోడ్డెక్కి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేశ
కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ర
రైతులకు ఆర్థిక భరోసానిచ్చే ‘రైతుబంధు’పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని, పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత�
సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ర
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు �
కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, రైతులు బాగుపడుతుంటే చూడలేని వాటికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి ప్రజలకు పిలుపునిచ
రైతుబంధు పథకం నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్ర�
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ గురువారం స్పందించింది. ఛత్తీస్గఢ్ మంత్రి మహమ్మద్ అక్బర్ను ఉద్దేశించి శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయ�
Voter Card | ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లందరికీ నవంబర్ 25కల్లా ఓటరు సమాచార స్లిప్లను పంపిణీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఫొటోతో ఉన్న ఓటరు కార్డు లేదా మరో 12 రకాల గుర్తింపు క�