ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతులో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం అధికారులు ఈ యాప్ను ఆధునీకరించి ఫ్లయింగ్స్కాడ్తో అనుసంధాన
BRS Party | కారును పోలిన గుర్తులను తొలగించేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్న రోడ
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్గా విక్రమ్సింగ్ మాన్ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు.
ఎన్నికల విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా Collector Harish హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఫ్లైయింగ్ స్కాడ్, సర్వేలెన్స్ బృ�
జోగులాంబ గద్వాల జిల్లా ఓటర్ల లెక్క తేలింది. 2023 అక్టోబర్ 4వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితా ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ వరకు ఓటర్ నమోదుకు వచ్చిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని ఓటర్ జాబితాను రూ
ఉమ్మడి జిల్లా పోలీస్ బాస్లకు స్థానచలనం కలిగింది. ఇద్దరిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేయా
జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారి, ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. బుధవారం తన కార్యాల�
ఓటర్ల జాబితాపై వివిధ పార్టీలు, ప్రజల నుంచి వ్యక్తమైన అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదుల్లో 98 శాతం అపోహలేనని, కేవలం రెండు శాతం మాత్రమే వాస్తవాలు అని పేర్కొంది.
కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ను సునిశీతంగా పరిశీలించినవారు ఇల
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నియామవళిని తూ.చ. తప్పకుండా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. అసెంబ్లీ ఎన�
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ప్రజలు రాబోయే ఐదేండ్ల కాలానికి తమ భాగ్యవిధాతలను ఎంచుకునే అపురూప ప్రజాస్వామిక ఘట్టానికి తెరలేచింది. స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికలివి.