ప్రముఖ నటుడు రాజ్కుమార్ రావును భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్గా నియమించింది. ఎన్నికలలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరిచేందుకు ఈసీ దేశంలోని ప్రముఖులను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తుంది.
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితాను విడుదల చేసింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 7,11,190 మంది ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 3,44,458 మంది, మహిళలు 3,66,683, ఎన్ఆర్ఐలు 17, థర్డ్ జెండర్స్ 49, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు.
ఏ ఎన్నికల్లోన్నైనా ఓటు హక్కు ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు నుంచే కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 18 ఏళ్లు నిండిన యువతను కొత్త ఓటరుగా నమోదు చేయడం.. జాబితాల
ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల సామగ్రిని పంపిణీ కేంద్రాలను పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల, ఎన్�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పెద్దమొత్తంలో నగదు, బంగారం, మద్యం, విలువైన కానుక�
జిల్లాలో ఎన్నికల సిబ్బంది శిక్షణ కోసం షెడ్యూల్ సిద్ధ్దం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక�
అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ రానున్నది. ఈ నెల 9 నుంచే ఎన్నికల కోడ్ అమలవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విలువై�
నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ�
గ్రేటర్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో గత ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీస
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�
వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నిక ఏదైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీల నేతల పాట్లు అన్నీఇన్నీ కావు. రాజకీయాల్లో ఓటు ప్రాధాన్యతను ఎన్నికల కమిష�
Telangana | అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 148 చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వరకు రూ.74,95,31,197 విలువైన నగదు, మద�