తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కనీసం రెండు లక్షల మంది అధికారులు, సిబ్బంది అవసరమవుతారని ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఆ మేరకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు గుర్తించింది. 119 నియోజకవర్గాల పరిధిలోని 35వేల పోలింగ్�
Elections | దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. తాజాగా దీనికి సం
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 88,73,991 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందు�
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాట�
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు.
శాసనసభ ఎన్నికల నిర్వహణకు వేగం పెంచిన భారత ఎన్నికల సంఘం అందుకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య తేలింది. ఎన్నికల కమిషన్ బుధవారం తుది ఓటరు జాబితాను వెలువరించింది. సంగారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 13,55,958కు చేరుకు�
న్నికల సమయంలో కొందరు నేతలు అసభ్యకరమైన భాషలో దూషణలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వారిని అదుపు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి సూచించింది. కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొల�
ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట�
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది.
‘ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదవుదాం.. ఓటరు లిస్టు చెక్ చేసుకోండి.. మీ ఓటును సంరక్షించుకోండి.. మీ ఓటు మాయమైతే భవిత గల్లంతే.. మీ ఓటే మీ భవిష్యత్.. ఓటు ఒక వజ్రాయుధం.. నమోదు చేసుకొని చూడు తెలుస్తుంది నీ బలం..’
ఉమ్మడి జిల్లాలో ఈసారి ఓటరు ప్రభంజనం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చైతన్యం వెల్లివిరుస్తున్నది. ఎవరికి వారే ఓటు హక్కు నమోదుకు ముందుకొస్తుండగా, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.23 లక్షల పై చిలుక