న్యూఢిల్లీ: 12 రాష్ర్టాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని.. ఇది చాలా ఆరోగ్యకరమైన సంకేతమని ఈసీ శనివారం వెల్లడించింది. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లని తెలిపింది.
పురుష-స్త్రీ ఓటర్ల నిష్పత్తి 1000:948గా ఉందని చెప్పింది. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న రాష్ర్టాల పేర్లను మాత్రం బయటపెట్టలేదు.