తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయింది.
Rahul Gandhi | ఇటీవలి కాలంలో ఓటు చోరీ (Vote Theft) అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది.
mock slips dumped in Bihar | పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ద
Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ (Bihar First Phase Voting) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Rahul Gandhi: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లతో బీజేపీ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఫేక్ ఓటర్లలో ఓ బ్రెజిల్ మోడల్ కూడా ఉన్నట్లు ఆరోపించారు.
కొన్ని రాష్ర్టాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చేపట్టాలని ఎన్నికల కమిషన్(ఈసీ) యోచిస్తున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జర�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది.
Dilip Jaiswal: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఒకటి లేదా రెండు దశల్లో నిర్వహించాలని బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఈసీని కోరారు. ఇక పోలింగ్ బూత్లకు బుర్కాల్లో వచ్చే మహిళల ఓటరు కార్డుల
Bihar Poll Schedule | బీహార్ (Bihar)లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ను (Bihar Poll Schedule) ప్రకటించే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తన పోర్టల్లో ఈ-సైన్(సంతకం) అనే కొత్త ఫీచర్ని ప్రారంభించింది. ఇక ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలన్నా లేక తొలగించాలన్నా ఆధార్-ముడిపడిన ధ్రువీకరణను ఈసీ తప్పనిసరి చేసింది.
బీహార్లో అసెంబ్లీ గడువు మరో రెండు నెలల్లో ముగియనుంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లను (Bihar Assembly Elections) కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.