అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తున్న బీహార్ ఓటర్లు తమ నివాస రుజువుగా ఆధార్ని సమర్పించవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. నివాస రుజువు కోసం ఎన్ని
గత ఎన్నికల నాటి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు, వ్యక్తులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) శనివారం విమర్శలు గుప్పించింది. ఆ ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలు తెలిపే గడువు ఏన
Aadhaar | ఆధార్ను స్పష్టమైన పౌరసత్వ రుజువుగా పరిగణించలేమంటూ భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) తీసుకున్న వైఖరి సరైనదేనంటూ సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఓటరు పౌరసత్వాన్ని విడిగా తనిఖీ చేయాల్సి ఉంటుందని సుప్�
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయిపోయాయని కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై జరిగిన నేరమని దుయ్యబట్టారు.
Bihar Voters List: బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియను నిలిపివేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చే�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలోని జలగంనగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 105వ పోలింగ్ కేంద్రంలో మొత్త�
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 12న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్ �
ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
EC suspends UP police personnel | ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.