Maha BJP Leader Name In Bengal Voter List | పశ్చిమ బెంగాల్ ఓటర్ లిస్ట్లో మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకురాలి పేరు ఉన్నది. దీంతో అధికార తృణమూల్, బీజేపీపై మండిపడింది. బెంగాల్ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు నకిలీ ఓటర్లను చేర�
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సుప్రీం కోర్టు బుధవారం చెప్పింది. ముఖ్యంగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించిన వారికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. ఏ వ్యవస్థ�
తన గుర్తింపు నిరూపించుకోవాలంటూ నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్కు ఈసీ నుంచి నోటీసులు అందాయి. దీనిపై ఆయన ‘ఎక్స్'లో స్పందిస్తూ, ‘సర్' ఫారాలు అవసరమైన సమాచారాన్ని రాబట్టలేకపోతే వాటిని సవరించాలని
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్లో (Jubilee Hills Bypoll) నాన్ లోకల్ నాయకులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ పోలింగ్ బూత్కు రావడంపై సీరియస్ అయింది.
Rahul Gandhi | ఇటీవలి కాలంలో ఓటు చోరీ (Vote Theft) అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది.
mock slips dumped in Bihar | పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ద
Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్ (Bihar First Phase Voting) నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Rahul Gandhi: 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల ఫేక్ ఓట్లతో బీజేపీ విజయం సాధించినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఫేక్ ఓటర్లలో ఓ బ్రెజిల్ మోడల్ కూడా ఉన్నట్లు ఆరోపించారు.
కొన్ని రాష్ర్టాలతో మొదలుపెట్టి దశలవారీగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చేపట్టాలని ఎన్నికల కమిషన్(ఈసీ) యోచిస్తున్నట్లు అధికారులు గురువారం వెల్లడించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జర�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్పై (Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదయింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓటర్ కార్డులను పంపిణీ చేశారు.