2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయిపోయాయని కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఇది రాజ్యాంగంపై జరిగిన నేరమని దుయ్యబట్టారు.
Bihar Voters List: బీహార్లో ఓటర్ల జాబితాను సవరించాలని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియను నిలిపివేయాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చే�
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలోని జలగంనగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 105వ పోలింగ్ కేంద్రంలో మొత్త�
జవాబుదారీతనం తీసుకువచ్చేందుకు, ఎన్నికల సందర్భంగా నల్ల ధనాన్ని అరికట్టేందుకు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిదిలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వా
Supreme Court | ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఫిబ్రవరి 12న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, ఎన్ �
ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) నగరా మరికొన్ని గంటల్లో మోగనుంది. మంగళవారం మధ్యాహన్నం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ (EC) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.
EC suspends UP police personnel | ఎన్నికల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్లు పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశించింది.
Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో ఎన్నికల సంఘం అధికారులు కారులో ఉన్న 24 కోట్ల ఖరీదైన వజ్రాలు, బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. సుపా టోల్ప్లాజా వద్ద గురువారం ఉదయం ఆ కారును తనిఖీ చేశారు.
Jammu Kashmir Elections : దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది.
Rajya Sabha Elections | రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ
Telangana DGP | రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవి�