భారత పార్లమెంటు ఎన్నికల కథ మార్చి 16న మొదలైంది. భారత ఎన్నికల కమిషన్ 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 70 రోజుల కిందట ప్రకటించగా శనివారం ఆరో దశ పోలింగ్ ముగిసింది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections 2024) ఆరో విడత (6th phase) పోలింగ్ శనివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.2 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్న దశలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో అసహనం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచార సభలలో అటు అధికారంలోని బీజేపీ, ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత ర�
ఎన్నికల ఉపన్యాసాల్లో ఎంతోకొంత ‘అతి’ ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ, అవి శృతిమించి పాకాన పడితే ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతింటుంది. ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలను అనుసరిస్�
పలుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా లోక్సభ ఐదో దశ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 59.06 పోల�
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అనుమతి ఇచ్చింది. అయితే షరతులు వర్తిస్తాయని తెలిపింది. జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతు విధించింది.
ఇది కదా పక్కా ప్రణాళిక అంటే. ఓ వైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. 27న ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగాల్సి ఉన్నది. కోడ్ అమల్లో ఉండగా క్యాబి�
సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ భేటీ ఎజెండాను ఈసీకి ప్రభుత్వం పంపించింది. ఈసీ న�
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమైనందుకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
2024 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించేందుకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, రష్యా, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, నమీబియా తదితర 23 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎల�
ఎన్నికల్లో పాత్రికేయ విధులను నిర్వహించేవారికి రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని,
తమ కార్యకర్తలపై వేధింపులు, అక్రమ అరెస్టులను ఆపాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీడీపీ పార్టీలు ఎన్నికల కమిషన్ (ఈసీ)ని కోరాయి. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో సోమవారం పోలింగ్ జరుగు