లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల వెల్లడిలో ఈసీ జాప్యంపై జర్నలిస్టు సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. గతంలో ఇలా ఎన్నడూ జరుగలేదని, దీని వల్ల ఎన్నికల పారదర్శకతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయని ఆందోళన వ్యక్�
రెండు నెలలుగా సాగుతున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారపర్వానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగవోనున్నాయి. ఈ నెల 13 రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలతోపాటు సికింద్రాబాద్�
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది.
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన 50 రోజుల తర్వాత శుక్రవారం సాయంత�
లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
లోక్సభ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నవేళ.. వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవకతవకలు మెల్ల మెల్లగా బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్లో తాజాగా ఓ బీజేపీ నేత మైనర్ అయిన తన కుమారుడితో కలి
ఎన్నికల వ్యవస్థ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటేనే ఎన్నికలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో ఈ విశ్వసనీయత మరింత ప్రాముఖ్యం సంతరించుకుంటుంది.
రాష్ట్రంలో ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎన్నికల అధికారులు చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికే 90 శాతానికి పైగా ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగినట్టు అధికారులు చెప్తుండగా.. అన
ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (IAS Shankhabrata Bagchi) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు వయసున్న వారే 71 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 30-39 సంవత్సరాల వయసున్న వారు అత్యధికంగా 91 లక్షల మంది ఓటర్లు ఉండటం విశేషం. 18, 19 సంవత్సరాల వయసున్న
పంట నష్టపరిహారం (Compensation) పంపిణీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర లేచింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించి రెండు వారాలు గడుస్తున్నా చలించని ప్రభుత్వం.. సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఎట్టకే�
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1వ తేదీన పాత బస్తీలో అమిత్ షా రోడ్డు షో నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ‘నో డ్యూ సర్టిఫికెట్ల’ను వారు దరఖాస్తు చేసినప్పటి నుంచి 48 గంటల్లోగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది.