KCR | తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగన�
KCR | అడ్డగోలు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు.. కానీ నా మీద ఈసీ నిషేధం విధించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 48 గంటలు నా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తే.. దాదాపు 96 గ
BRS Party | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు
Lok Sabha polling | అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానానికి మే 7న జరగాల్సిన ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, రవాణా సమస్యలను పేర్కొంటూ ఈసీ పోలింగ్ను మే 25కు వాయిదా వేసింది.
పోలింగ్ శాతాలను ప్రకటించడంలో ఎన్నికల సంఘం జాప్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. తొలి దశ ముగిసి 11 రోజులైనా, రెండో దశ ముగిసి నాలుగు రోజులైనా తుది పోలింగ్ శాతాలను ప్రకటించకపోవడంపై కాంగ్రెస్, సీపీ�
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి గాజుగ్లాసు గండం పొంచి ఉన్నది. జనసేన పార్టీ గాజుగ్లాసు గుర్తు చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు రూ.104.18 కోట్లను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జీవన్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఆదివారం ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియోను జీవన్రెడ్డి ఎ
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ప�
లోక్సభ తొలిదశ ఎన్నికలు ఈ నెల 19న ముగిశాయి. ఇందులోభాగంగా ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంటు నియోజకవర్గంలోని 11 చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడిన దుండగులు కాల్పులు, బెదిరిం�