ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్ప�
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ అనంద బోస్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మండిపడింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రక్రియలో గవర్నర్ త
Bengal Governor | పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రతిపాదించిన కూచ్ బెహర్ పర్యటననను రద్దు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన ఆయన పర్యటన మోడల్ కోడ్ను ఉల్లంఘించినట్లు
సిరిసిల్లలో ఈ నెల 5న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపేతంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
Randeep Surjewala | బీజేపీ ఎంపీ హేమామాలినిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను స�
బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన జరిగినా ఈసీ కార్యాలయం బయట నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేసిన అనామక రాజకీయ హోర్డింగ్లపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఊరూపేరూ లేకుండా ఎవరు ఏర్పాటు చేశారో తెలియకుండా పార్టీలకు ప్రచారం చేస్తున్న హోర్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా, శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ సభలో దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోతో పోల్చుతూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు త�