Randeep Surjewala | బీజేపీ ఎంపీ హేమామాలినిపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలాపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఈ నెల 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు, మాదకద్రవ్యాలను స�
బీజేపీ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం పనిచేస్తున్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన జరిగినా ఈసీ కార్యాలయం బయట నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేసిన అనామక రాజకీయ హోర్డింగ్లపై ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది. ఊరూపేరూ లేకుండా ఎవరు ఏర్పాటు చేశారో తెలియకుండా పార్టీలకు ప్రచారం చేస్తున్న హోర్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా, శనివారం తుక్కుగూడ కాంగ్రెస్ సభలో దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సోమవారం ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను ముస్లిం లీగ్ మేనిఫెస్టోతో పోల్చుతూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చర్యలు త�
Exit polls | త్వరలో జరిగే లోక్సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్పై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్�
సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) రెండో విడుత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే మొదటి విడుత నామినేషన్ల గుడువు ముగిసింది. గురువారం ఉదయం రెండో దశ (Second Phase) ఎన్నికల్లో భా
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథేలకు ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చ�
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క రూ ఆధారాలు, పత్రాలను చూపించాల్సిందేనని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్రాజ్ స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్య�