ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సుప్రీంకోర్టును కోరింది.
త్వరలో జరగబోయే సార్వత్రిక, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం అధికారుల బదిలీల విషయంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
లోక్సభకు త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో అభ్యర్థుల వ్యయపరిమితిని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చేసింది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.95 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది.
లోక్సభ, నాలుగు రాష్ర్టాల శాసన సభల ఎన్నికల నిర్వహణ కోసం 3.4 లక్షల మంది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది అవసరమని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన అర్హులైన పట్టభద్రులు మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 6కే గడువు ముగిసినా.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్�
MP Elections | షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వసన్నద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని స్థాయిల ఎన్నికల అధికారులకు శిక్షణ, ఈవీఎంల పరిశీలన, ఓటరుక
రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికం. రాష్ట్రంలో మొత్తం 3,30,37,113 ఓటర్లు ఉండగా వారిలో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు.
ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)కు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తరచూ అడిగే ప్రశ్నల విభాగాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో బుధవారం అప్డేట్ చ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ పేరు మారింది. ఇక నుంచి తమ పార్టీ పేరును ‘ఎన్సీపీ- శరద్చంద్ర పవార్'గా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కొత్తపేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే శరద్పవార్ పార్టీ
One Nation, One Election | ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమలకు వెళ్లారన్న అభియోగాలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ బోయినపల్లి మనోహర్రావును సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచ�